31వ రోజు ( హైలెట్స్ ) – విశాఖపట్నం జనవాణి కార్యక్రమం

జనవాణి

జనవాణి లో 4350 రిప్రజెంటేషన్ లు వచ్చాయి , వాటిని ప్రభుత్వంలో ఉన్న వివిధ శాఖలకు పంపించడం జరిగింది – శ్రీ నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8 కోట్ల 53 లక్షల రూపాయలు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు అందించడం జరిగింది LG పాలిమర్స్ గ్యాస్ లీకేజీ సమయంలో మా పాపను కోల్పోయాను, నేను దీనిపై భాదతో ప్రశ్నించడానికి వెళ్తే నాపై అక్రమ కేసును పెట్టి వేధిస్తున్నారు, అప్పటి మంత్రి అవంతి శ్రీనివాస్ […]

జనవాణి చెంతకు సమస్యల వెల్లువ

జనవాణి

• అధికార పార్టీ దాష్టీకాలపై ఫిర్యాదుల వెల్లువ • వైసీపీ నేతల భూ కబ్జాలపైనే అత్యధిక ఫిర్యాదులు • సమస్యలు చెప్పుకున్న కాలుష్యం, స్టీల్ ప్లాంట్ బాధితులు, మత్స్యకారులు • ఏడున్నర గంటలపాటు నిలబడి 340కి పైగా అర్జీలు స్వీకరించిన శ్రీ పవన్ కళ్యాణ్ • బాధితులకు భరోసా ఇచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్             ఎటు చూసినా దోపిడీలు… దౌర్జన్యాలు.. దాష్టీకాలు.. కబ్జాలు.. అధికార పార్టీ నాయకుల అరాచకాలు.. ప్రతి […]

2వ రోజు ( హైలెట్స్ ) – పిఠాపురం జనవాణి

జనవాణి

15వ తేదీన గురువారం ఉదయం గొల్లప్రోలులో పిఠాపురం నియోజకవర్గ అంశాలు, పరిస్థితులు, సమస్యలుపై స్థానికంగా ఉన్న ప్రముఖులు, విద్యావేత్తలు, వ్యాపారులు, లాయర్లు, డాక్టర్లు, ఇతర రంగాల పెద్దలతో సమావేశం అయిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. జనవాణి వేదికగా రైతులు, యువత, మత్స్యకారులు, దివ్యాంగులు, భిన్న వర్గాల ప్రజలు ఆవేదనలు సమస్యలు తెలుసుకున్నారు. ( ఈరోజు పిఠాపురం జనవాణి కార్యక్రమం ద్వారా 34 అర్జీలు స్వీకరించారు ) కాకినాడ MLA ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మనుషులు […]