జనసేన ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లు

జనసేన

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో జనసేన పార్టీ అభ్యర్థుల పక్షాన ఎన్నికల ప్రచారం చేయడానికి స్టార్ క్యాంపెయినర్లను పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియమించారు. పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారితోపాటు, శ్రీ అంబటి రాయుడు (క్రికెటర్), నృత్య దర్శకుడు శ్రీ జానీ, సినీ, టీవీ నటులు శ్రీ సాగర్, శ్రీ పృథ్వి, శ్రీ హైపర్ ఆది, శ్రీ గెటప్ శ్రీను స్టార్ క్యాంపెయినర్లుగా నియమితులయ్యారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్