NDA మీటింగ్ రాజమండ్రి, అనకాపల్లి

వైసీపీ
  • శ్రీరామ చంద్రుణ్ణి తిరిగి అయోధ్యకు తీసుకొచ్చిన వ్యక్తి, భారత సార్వభౌమాధికారాన్ని, భారత దేశ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పినా వ్యక్తి ప్రధాని శ్రీ నరెంద్రమోదీ  గారు
  • భారతదేశానికి అభివృద్ధితో పాటు, గుండె ధైర్యం కావాలి, ఆర్టికల్ 370 రద్దు చేసిన వ్యక్తి, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ ను బలమైన దేశంగా నిలబెట్టిన వ్యక్తి ప్రధాని శ్రీ శ్రీ నరెంద్రమోదీ 
  • కేవలం సంక్షేమం కాకుండా అభివృద్ది చేస్తున్న వ్యక్తి శ్రీ నరెంద్రమోదీ  గారు. కేంద్ర పథకాలను వైసీపీ పార్టీ  ప్రభుత్వం పేర్లు మార్చుకుని, జగన్ పేరు పెట్టుకుని, అవి కూడా సక్రమంగా అమలుచేయడం లేదు
  • ప్రధాని శ్రీ నరెంద్రమోదీ గారి పాలనలో దేశమంతా అమృత గడియలు ఉంటే, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో వైయస్ జగన్ పాలనలో విష గడియలు నడుస్తున్నాయి
  • ప్రధాని శ్రీ శ్రీ నరెంద్రమోదీ గారు అధికారంలోకి వచ్చాక పద్మ అవార్డులకు గౌరవం తీసుకొచ్చి ఎంతోమంది నిజమైన మేధావులు, కళాకారులకు అవార్డులు వచ్చేలా చేసి అవార్డులకు గౌరవం తీసుకొచ్చారు
  • ప్రధాని శ్రీ నరెంద్రమోదీ గారి ఆశీస్సులతో NDA ప్రభుత్వం స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విష ఘడియల నుండి అమృత గడియల్లోకి తీసుకెళ్తాం
  • ప్రధాని శ్రీ శ్రీ నరెంద్రమోదీ గారి నాయకత్వంలో NDA ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాబోతుంది, భారత్ ప్రపంచంలో మూడో స్థానానికి చేసుకోనుంది, రానున్న రోజుల్లో ప్రపంచ అగ్ర శక్తిగా అవతరించనుంది, దీనికోసం మేము నరేంద్ర మోదీ గారితో కలిసి నడుస్తున్నాం
  • రాష్ట్రంలో NDA ప్రభుత్వం రాబోతుంది, NDA కూటమి దేశవ్యాప్తంగా 400 పైగా సీట్లు గెలుచుకోబోతుంది. ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ స్థానాల్లో అత్యధికంగా గెలిచి ప్రభుత్వంలో భాగస్వాములు అవుతున్నాం
  • దేశంలో అమృత ఘడియలు సాగుతుంటే… వైసీపీ పాలనలో రాష్ట్రంలో విష ఘడియలు
  • ఎటు చూసినా దోపిడీలు, కుంభకోణాలు.. శ్రీ నరేంద్ర మోదీ గారు ముందుండి నడిపితేనే ఈ దోపిడీలు ఆగుతాయి
  • వికసిత్ భారత్ కలలో ఐదు కోట్ల ఆంధ్రులు భాగస్వాములవుతాం
  • రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వస్తుంది.. వైసీపీ అవినీతి కోటల్ని బద్దలు కొడుతుంది
  • Modi:
    వైసీపీ పాలనలో మద్యం మాఫియా, ఇసుక మాఫియా నడుస్తుంది, అవినీతి ఫుల్ స్పీడ్ లో ఉంది, 3 రాజధానులు పేరుతో భారీగా లూటీ చేయడానికి ప్రయత్నించింది వైసీపీ పార్టీ ప్రభుత్వం. ప్రభుత్వ ఖజానా లూటీ చేసింది, ఒక్క రాజధాని కూడా నిర్మించలేకపోయారు
  • కేంద్ర నిధులు అన్ని దోచేస్తున్నారు వైసీపీ పార్టీ నాయకులు. పోలవరం నిర్మించకుండా నిధులు దోచేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటికే 15 వేల కోట్లు కేంద్రం నిధులు ఇచ్చింది. అయినా నిర్మించలేకపోయారు
  • జూన్ 4 తరవాత NDA ప్రభుత్వం అంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తుంది, ప్రజల సమస్యలు తీరుస్తుంది
  • ఆంధ్రప్రదేశ్ కు మోడీ గ్యారెంటీ ఉంది, చంద్రబాబు నాయకత్వం ఉంది, మన పవన్ కళ్యాణ్ అనే నమ్మకం ఉంది
  • కాకినాడ పార్లమెంట్ స్థానం నుండి ఉదయ్ తంగెళ్ళ గారిని పార్లమెంట్ సభ్యునిగా గెలిపించండి, డబుల్ ఇంజన్ సర్కార్ కు అండగా నిలబడండి
  • డబుల్ ఇంజిన్ సర్కారుతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తాం
  • రాష్ట్ర యువశక్తిని వికసిత్ భారత్ లో అంతర్భాగం చేస్తాం నరేంద్ర మోదీ 
  • రిఫార్మ్, పెర్ఫార్మ్ , ట్రాన్స్ఫార్మ్ సూత్రంతో దూసుకెళ్తాం
  • వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ తిరోగమనం… అప్పులు చేసి, అభివృద్ధి మరిచిపోయారు
  • వైసీపీ హయాంలో అవినీతి 100 శాతం.. అభివృద్ధి 0 శాతం
  • అవినీతిపరులు దోచుకున్న సొమ్మును రికవరీ చేసే చట్టం తెస్తాం
  • పోలవరం, మూడు రాజధానుల పేరుతో వైసీపీ కాలక్షేపం

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్